Header Banner

పాక్‌ను చెక్ పెట్టేందుకు భారత్ మాస్టర్‌ప్లాన్..! ప్రపంచ దేశాలకు ఆపరేషన్ సిందూర్ వివరాలు!

  Tue May 13, 2025 11:58        India

భారత్ పాకిస్థాన్‌పై మరో కోణంలో ద్వైపాక్షిక ఒత్తిడికి సిద్ధమవుతోంది. ఇప్పటికే "ఆపరేషన్ సిందూర్" ద్వారా పాకిస్థాన్‌ను మిలిటరీ స్థాయిలో నిస్సహాయంగా తయారు చేసిన భారత్, ఇప్పుడు అంతర్జాతీయ సమాజానికి ఈ ఆపరేషన్ వివరాలను తెలియజేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా, వివిధ దేశాల అంబాసిడర్లు, కీలక ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమై ఆపరేషన్ సిందూర్‌ వివరాలను పంచుకుంటూ మిలిటరీ చర్యకు గల కారణాలను వివరించి, తమకు మద్దతు కొనసాగించాలని కోరనుంది. ఈ వ్యవహారాన్ని విదేశాంగ శాఖ చురుకుగా ముందుకు తీసుకెళ్తోంది. మరోవైపు, పార్లమెంటరీ విదేశాంగ కమిటీ సభ్యులకు కూడా ఈ వివరాలను ఇవ్వాలని కేంద్రం సిద్ధమవుతోంది. ఈ నెల 19న కమిటీ చైర్మన్ శశిథరూర్ ఆధ్వర్యంలో సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో ఆపరేషన్ సిందూర్‌పై విక్రమ్ మిస్సీ ప్రత్యేకంగా వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: ఆ జిల్లాలో డ్రోన్ల కలకలం.. మోదీ ప్రసంగించిన కొద్ది నిమిషాలకే.!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #OperationSindoor #IndiaPakistan #IndianArmy #NationalSecurity #IndiaStrikesBack #DefenseStrategy #GlobalSecurity